విధాత: గుంటూరులో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నామన్నారు బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి నిదర్శనం ఈ హత్యకాండ.నిందితుడికి కఠినశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
వైకాపా కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
<p>విధాత: గుంటూరులో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నామన్నారు బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి నిదర్శనం ఈ హత్యకాండ.నిందితుడికి కఠినశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.</p>
Latest News

సొంత రూల్స్ చెల్లవు...రాజగోపాల్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ బిగ్ షాక్
తెలంగాణ మునిసిపల్ రిజర్వేషన్ల మాయాజాలం.. పోటీకి వస్తారని తెలిసి ముందే తప్పించారా?
నైనీ కోల్ మైన్ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్
దగ్గుబాటి బ్రదర్స్ గైర్హాజర్ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం
ప్రధాని మోదీకి కల్వకుంట్ల కవిత లేఖ !
రైల్వే క్రాసింగ్ వద్ద లారీని ఢీకొట్టిన రైలు.. షాకింగ్ వీడియో
స్టార్డమ్కు అతీతంగా స్నేహం..
ట్రంప్ గాజా శాంతి మండలిపై మస్క్ సెటైర్లు.. మామూలుగా లేదుగా
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు మీకు తెలుసా?
గ్రీన్ డ్రెస్ లో మతి పోగోట్టిన ప్రగ్యా.. ఇంత హాట్ గా ఉంటే తట్టుకోవడం కష్టమే భయ్యా!