విధాత :ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి బెయిల్ రద్దు కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది.లిఖితపూర్వక వాదనలను పిటిషనర్, జగన్ తరుపు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.కాగా లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి సీబీఐ నిరాకరించింది.జగన్, రఘురామ తరుపు న్యాయవాదులు సమర్పించిన లిఖిత పూర్వక వాదనలపై న్యాయస్థానం విచారణ చేయనుంది.
సీఎం జగన్ బెయిల్ రద్దు పై సీబీఐ కోర్టులో విచారణ
<p>విధాత :ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి బెయిల్ రద్దు కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది.లిఖితపూర్వక వాదనలను పిటిషనర్, జగన్ తరుపు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు.కాగా లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి సీబీఐ నిరాకరించింది.జగన్, రఘురామ తరుపు న్యాయవాదులు సమర్పించిన లిఖిత పూర్వక వాదనలపై న్యాయస్థానం విచారణ చేయనుంది.</p>
Latest News

అధిక లాభాల మోసగాళ్లు...విప్స్ ఏజెంట్ల అరెస్టు
ఏటీఎంలకు చేరాల్సిన రూ.1.20కోట్లు మాయం !
లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత..
విజయ్–రష్మిక పెళ్లి పార్టీలో ఫుల్ జోష్ ..
అయోధ్య బాలరాముడి ఆలయ నిర్మాణం పరిపూర్ణం: నిర్మాణ కమిటీ ప్రకటన
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల
మందుబాబు మాస్టర్ మైండ్..పోలీసుల మైండ్ బ్లాక్..!
రప్పా రప్పా ఫైట్..కింగ్ కోబ్రాను కరకర నమిలేసిన ముంగిస
మళ్లీ హాట్ టాపిక్గా శివాజీ -అనసూయ వివాదం..
స్థిరంగా బంగారం, వెండి ధరలు