Site icon vidhaatha

బ‌ద్వేల్ ఉప ఎన్నికపై ఎన్నిక‌ల ముఖ్య అధికారి విజ‌యానంద్ చ‌ర్చ‌

విధాత‌: బ‌ద్వేల్ ఉప ఎన్నికపై ఎన్నిక‌ల ముఖ్య అధికారి విజ‌యానంద్ భేటి ఏర్పాటు చేశారు.అన్ని రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశ‌మైన విజ‌యానంద్.ఈ స‌మావేశానికి వైసీపీ నుంచి జోగి ర‌మేష్,నారాయ‌ణ మూర్తి హాజ‌రు కాగా టీడీపీ నుంచి వ‌ర్ల హాజ‌ర‌య్యారు.ఎన్నిక‌ల నిర్వాహ‌ణ,ఎన్నిక‌ల కోడ్ గురించి చ‌ర్చ‌.

Exit mobile version