వైఎస్సార్కు సీఎం వైఎస్ జగన్ నివాళి
విధాత:మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల,వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్సార్ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఇవి చదవండి :విజయమ్మ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సభకు హాజరు అయ్యే నాయుకులు వీళ్ళే
విధాత:మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల,వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్సార్ను స్మరించుకుంటూ మౌనం పాటించారు.
ఇవి చదవండి :విజయమ్మ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సభకు హాజరు అయ్యే నాయుకులు వీళ్ళే






X
Google News
Facebook
Instagram
Youtube
Telegram