ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి సోమిరెడ్డి లేఖ

కోవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి సోమిరెడ్డి లేఖ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను వైఎస్సార్ బీమా లేదా ఎక్స్ గ్రేషియా చెల్లింపు ద్వారా ఆదుకోవాలి.. మృతులకు రూ.2 లక్షలు అందజేయాలి…అంత్యక్రియల నిమిత్తం తక్షణసాయంగా రూ.15 వేలు చెల్లించాలి.. వైఎస్సార్ బీమా అమలు ప్రకటనలకే పరిమితమవుతోంది..పేదలకు సాయం అందడం లేదు.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం పునరుద్ధరణపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలి.. సరైన వైద్యం అందించలేకపోతున్న పరిస్థితుల్లో అనాథలవుతున్న కుటుంబాలను ఆదుకోవాల్సిన […]

  • Publish Date - May 4, 2021 / 08:38 AM IST

కోవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి సోమిరెడ్డి లేఖ

ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను వైఎస్సార్ బీమా లేదా ఎక్స్ గ్రేషియా చెల్లింపు ద్వారా ఆదుకోవాలి..

మృతులకు రూ.2 లక్షలు అందజేయాలి…అంత్యక్రియల నిమిత్తం తక్షణసాయంగా రూ.15 వేలు చెల్లించాలి..

వైఎస్సార్ బీమా అమలు ప్రకటనలకే పరిమితమవుతోంది..పేదలకు సాయం అందడం లేదు..

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం పునరుద్ధరణపైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలి..

సరైన వైద్యం అందించలేకపోతున్న పరిస్థితుల్లో అనాథలవుతున్న కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..

Latest News