విధాత,హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జగన్ కేసులకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 23కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని జగన్ న్యాయవాదులను ఆదేశించింది. జగన్ కేసుల విచారణను వేగవంతం చేయాలని గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.
జగన్ కేసులపై రోజువారి విచారణ చేపట్టాలి .. సీబీఐకి హైకోర్టు ఆదేశం
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Latest News
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ‘ప్రత్యక్షమైన’ డిజిటల్ కృష్ణార్జునులు
నాగర్కర్నూల్లో శిశువు మృతి: కుల దూషణ ఆరోపణలతో ఉద్రిక్తత
విజయ్–రష్మికల పెళ్లికి విదేశీ సెక్యూరిటీ : మీడియాకు నో ఎంట్రీ
చిన్న దేశం..పెద్ద సందేశం..మనం చేయగలమా?
రెండు రాష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఆసీస్ కు షాకిచ్చిన భారత్ మహిళ క్రికెట్ జట్టు!
కొత్త ట్రెండ్.. బరువు తగ్గేందుకు ప్లాస్టిక్ కవర్లను నములుతున్న చైనీయులు
ప్రీ వెడ్డింగ్ పార్టీలో బన్నీ లుక్ వైరల్ ..
Walking | వాకింగ్ చేసేందుకు టైమ్ లేదా..? అయితే ఈ చిన్న చిట్కాలు పాటించండి..
శివలింగానికి పెద్దపులి ప్రణామం..వీడియో వైరల్ !