రేషన్ కార్డు రద్దు కాదు
విధాత:రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ -కె వై సి నమోదు చేస్తున్నాం.రాష్ట్రంలో 10 శాతం మంది ఈ - కె వై సి నమోదు చేసుకోవాల్సి ఉంది.రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవం.ప్రతి ఒక్కరు ఆధార్ డేటా తో ఈ - కె వై సి చేసుకోవాలి.ఈ- కె వైసీ చేసుకుంటే..ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైన రేషన్ తీసుకోవచ్చు.5 ఏళ్ల లోపు పిల్లలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు నమోదు.గ్రామ వాలంటీర్ ద్వారా […]

విధాత:రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ -కె వై సి నమోదు చేస్తున్నాం.రాష్ట్రంలో 10 శాతం మంది ఈ – కె వై సి నమోదు చేసుకోవాల్సి ఉంది.రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవం.ప్రతి ఒక్కరు ఆధార్ డేటా తో ఈ – కె వై సి చేసుకోవాలి.ఈ- కె వైసీ చేసుకుంటే..ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైన రేషన్ తీసుకోవచ్చు.5 ఏళ్ల లోపు పిల్లలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు నమోదు.గ్రామ వాలంటీర్ ద్వారా ఈ – కె వై సి చేసుకోవచ్చు.అసలు ఆధార్ లో డేటా లేని వాళ్ళు మాత్రమే.ఆధార్ కేంద్రాలకు వెళ్లి చేసుకోవాలి.కోవిడ్ నియమాలు పాటిస్తూ ఈ కె వైసీ చేసుకునేలా చర్యలు చేపట్టారు.
-కోన శశిధర్, పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ