రేపటి నుంచి ఎస్కేయూ వసతి గృహాలు మూసివేత

ఎస్కేయూలో కరోనా విజృంభణతో వసతి గృహాలను మూసి వేయాలని నిర్ణయించారు ఇప్పటికే ఎస్కేయూలో 40 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు 30 మంది విద్యార్థులకు కరోనా వచ్చింది. ఈ నేపథ్యంలో లో బుధవారం నుంచి 20వ తేదీ వరకు వసతి గృహాలను మూసి వేయాలని నిర్ణయించారు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.

  • Publish Date - May 4, 2021 / 08:42 AM IST

ఎస్కేయూలో కరోనా విజృంభణతో వసతి గృహాలను మూసి వేయాలని నిర్ణయించారు ఇప్పటికే ఎస్కేయూలో 40 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు 30 మంది విద్యార్థులకు కరోనా వచ్చింది.

ఈ నేపథ్యంలో లో బుధవారం నుంచి 20వ తేదీ వరకు వసతి గృహాలను మూసి వేయాలని నిర్ణయించారు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.

Latest News