విధాత:ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా భూమిని వైసీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారు. ఇదేంటని అడిగితే పోలీసులతో ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరించడంతో బాషా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని రోదిస్తూ పెట్టిన సెల్ఫీ వీడియోపై ముఖ్యమంత్రి స్పందించాలి. వైసీపీ నేతలు ముస్లిం మైనారిటీలను వేధించడం ఆపాలి. తక్షణమే వైసీపీ నేతని అరెస్టుచేసి, బెదిరించిన సీఐ కొండారెడ్డిని విధుల్నించి తొలగించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.
వైసీపీ కార్యకర్త బెదిరింపులు.. పోలీసులతో ఎన్కౌంటర్
<p>విధాత:ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా భూమిని వైసీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారు. ఇదేంటని అడిగితే పోలీసులతో ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరించడంతో బాషా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని రోదిస్తూ పెట్టిన సెల్ఫీ వీడియోపై ముఖ్యమంత్రి స్పందించాలి. వైసీపీ నేతలు ముస్లిం మైనారిటీలను వేధించడం ఆపాలి. తక్షణమే వైసీపీ నేతని అరెస్టుచేసి, బెదిరించిన సీఐ కొండారెడ్డిని విధుల్నించి తొలగించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.</p>
Latest News

ఫోన్లో ఆరోగ్య సూచనలు.. స్వచ్ఛంద సంస్థకు టెమ్రీస్ చెల్లింపులు నెలకు ఆరు లక్షలు
కొత్త ఇళ్ల కొనుగోళ్లకు హైదరాబాదీల విముఖత.. కారణాలివే
రైతు సమస్యలపై రివ్యూ చేయరా?....పైసలు రావనా?: హరీశ్ రావు
రెండో విడుత ’సర్‘లో తొలగించిన ఓట్లెన్నో తెలుసా?
విజయారెడ్డి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్టు.. భర్త సంచలన ఆరోపణలు
డీలిమిటేషన్ పై.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్
మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు!
కొత్త చరిత్ర లిఖించబోతున్న భారత పార్లమెంట్: ప్రధాని మోదీ