విధాత:ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా భూమిని వైసీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారు. ఇదేంటని అడిగితే పోలీసులతో ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరించడంతో బాషా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని రోదిస్తూ పెట్టిన సెల్ఫీ వీడియోపై ముఖ్యమంత్రి స్పందించాలి. వైసీపీ నేతలు ముస్లిం మైనారిటీలను వేధించడం ఆపాలి. తక్షణమే వైసీపీ నేతని అరెస్టుచేసి, బెదిరించిన సీఐ కొండారెడ్డిని విధుల్నించి తొలగించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.
వైసీపీ కార్యకర్త బెదిరింపులు.. పోలీసులతో ఎన్కౌంటర్
<p>విధాత:ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా భూమిని వైసీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారు. ఇదేంటని అడిగితే పోలీసులతో ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరించడంతో బాషా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని రోదిస్తూ పెట్టిన సెల్ఫీ వీడియోపై ముఖ్యమంత్రి స్పందించాలి. వైసీపీ నేతలు ముస్లిం మైనారిటీలను వేధించడం ఆపాలి. తక్షణమే వైసీపీ నేతని అరెస్టుచేసి, బెదిరించిన సీఐ కొండారెడ్డిని విధుల్నించి తొలగించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.</p>
Latest News

చీరకట్టులో నడుము అందాలతో చక్కిలిగింతలు పెడుతున్న నభా నటేష్
భూమిని కాదు, చంద్రుడిని ఢీకొట్టనున్న గ్రహశకలం.!
హైదరాబాద్ లో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా గోల్డ్ స్ట్రీట్.. అక్కడ మొత్తం బంగారమే.. ఎక్కడో తెలుసా..?
అగ్ని పర్వతాల మంటలు కాదు..సూర్య కాంతి అద్బుతాలు !
సీతక్క మేడారం సెంటరాఫ్ అట్రాక్షన్
మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారం
రేపు సిట్ విచారణకు కేసీఆర్...రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
2029లో జమిలి ఎన్నికల దిశగా తెలంగాణ...
సీఎం చంద్రబాబుపై అంబటి తీవ్ర వ్యాఖ్యలు.. గోరంట్లలో టెన్షన్