విధాత:ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా భూమిని వైసీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారు. ఇదేంటని అడిగితే పోలీసులతో ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరించడంతో బాషా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని రోదిస్తూ పెట్టిన సెల్ఫీ వీడియోపై ముఖ్యమంత్రి స్పందించాలి. వైసీపీ నేతలు ముస్లిం మైనారిటీలను వేధించడం ఆపాలి. తక్షణమే వైసీపీ నేతని అరెస్టుచేసి, బెదిరించిన సీఐ కొండారెడ్డిని విధుల్నించి తొలగించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.
వైసీపీ కార్యకర్త బెదిరింపులు.. పోలీసులతో ఎన్కౌంటర్
<p>విధాత:ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా భూమిని వైసీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారు. ఇదేంటని అడిగితే పోలీసులతో ఎన్కౌంటర్ చేయిస్తానని బెదిరించడంతో బాషా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని రోదిస్తూ పెట్టిన సెల్ఫీ వీడియోపై ముఖ్యమంత్రి స్పందించాలి. వైసీపీ నేతలు ముస్లిం మైనారిటీలను వేధించడం ఆపాలి. తక్షణమే వైసీపీ నేతని అరెస్టుచేసి, బెదిరించిన సీఐ కొండారెడ్డిని విధుల్నించి తొలగించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు