విధాత:గుంటూరునగరం పాలెం స్టేషన్ నుంచి రిమాండ్ లో ఉన్న వ్యక్తి పరార్ అయ్యాడు.వెస్ట్ ప్యారిస్ చర్చి లో రెండు రోజుల క్రితం జాన్ కృపాకర్ పై మారణాయుదాలతో దాడి చేసిన ఘటనలో పోలీసుల వద్ద నలుగురు వ్యక్తులు లొంగిపోయారు.వారిని పోలీసులు గత రాత్రి జడ్జి ఎదుట హజరుపర్చగా నలుగురు కి రిమాండ్ విదించారు అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారంటేనే కేసు తమపై వేసుకున్నామన్న నలుగురు.జడ్జి రిమాండ్ విధించడంతో స్టేషన్ నుంచి పారిపోయిన వ్యక్తి .పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్న నగరంపాలెం పోలీసులు.
పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్ లో ఉన్న వ్యక్తి పరార్
<p>విధాత:గుంటూరునగరం పాలెం స్టేషన్ నుంచి రిమాండ్ లో ఉన్న వ్యక్తి పరార్ అయ్యాడు.వెస్ట్ ప్యారిస్ చర్చి లో రెండు రోజుల క్రితం జాన్ కృపాకర్ పై మారణాయుదాలతో దాడి చేసిన ఘటనలో పోలీసుల వద్ద నలుగురు వ్యక్తులు లొంగిపోయారు.వారిని పోలీసులు గత రాత్రి జడ్జి ఎదుట హజరుపర్చగా నలుగురు కి రిమాండ్ విదించారు అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారంటేనే కేసు తమపై వేసుకున్నామన్న నలుగురు.జడ్జి రిమాండ్ విధించడంతో స్టేషన్ నుంచి పారిపోయిన వ్యక్తి .పరారైన వ్యక్తి […]</p>
Latest News

కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత