విధాత:గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం,లోని కార్తికేయ పురం గ్రామానికి చెందిన సుకన్య ఆత్మహత్య.చేసుకుంది. వివరాలలోకి వెళితే సుకన్య తిరుమల 2 టౌన్ పోలీస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది.ఈమెకు 5 సంవత్సరాల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం…వీరికి ఇద్దరు కుమార్తెలు.2 నెలల క్రితం పాప పుట్టడంతో ఆపరేషన్ చేసుకుని అత్తగారి ఇల్లైన కార్తికేయ పురంలో ఉంటున్న సుకన్య.ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పక్కనే ఉన్న ఓ పొలంలో ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకుంది.ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య ..కుటుంబ కలహాలే కారణమా.. ?
<p>విధాత:గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం,లోని కార్తికేయ పురం గ్రామానికి చెందిన సుకన్య ఆత్మహత్య.చేసుకుంది. వివరాలలోకి వెళితే సుకన్య తిరుమల 2 టౌన్ పోలీస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది.ఈమెకు 5 సంవత్సరాల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం…వీరికి ఇద్దరు కుమార్తెలు.2 నెలల క్రితం పాప పుట్టడంతో ఆపరేషన్ చేసుకుని అత్తగారి ఇల్లైన కార్తికేయ పురంలో ఉంటున్న సుకన్య.ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పక్కనే ఉన్న ఓ పొలంలో ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకుంది.ఆత్మహత్య కు గల కారణాలు […]</p>
Latest News

ఆ రాష్ట్రంలో ఆర్డర్లీ విధానం రద్ధు.. వేల మంది పోలీసులకు ఉపశమనం..
ఇకపై లిక్కర్లో ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్!
టీవీకే అధినేత, తమిళ్ హీరో విజయ్కి భార్య మరో షాక్!
కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్
మీకు తెలుసా...గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ