Site icon vidhaatha

ట్విట్టర్ CEO గా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్

విధాత: ట్విట్టర్ CEO గా భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియామకం. ఆయన ముంబై IIT లో B.Tech పూర్తిచేసి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోర్సు చేశారు..
ఆ తరువాత కొన్ని కంపెనీల్లో పనిచేసి, 2011 నుంచి ట్విట్టర్లో పనిచేస్తున్నారు

ఇక ఇప్పుడు ఉన్నత సంస్థలకు CEOలుగా భారత్ కి చెందిన వారు వీరే..

ట్విట్టర్ – పరాగ్ అగర్వాల్
గూగుల్ – సుందర్ పిచాయ్
మైక్రోసాఫ్ట్ – సత్య నాదెళ్ల
IBM – అరవింద్ కృష్ణ
Adobe – శంతను నారాయణ్
VMWare – రఘు రఘురామ్.

Exit mobile version