విధాత: ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. నాగోల్-అమీర్పేట మార్గంలో అధిక సంఖ్యలో రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సర్వీస్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల కోసం నిర్వాహకులు స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
విధాత: ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. నాగోల్-అమీర్పేట మార్గంలో అధిక సంఖ్యలో రైళ్లను నడపనున్నట్లు తెలిపారు.
మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సర్వీస్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల కోసం నిర్వాహకులు స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.