విధాత: నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. అయితే షెడ్యూల్ బిజీగా ఉండడంతో సమయం దొరకక వాహనంలోనే మధ్యాహ్న భోజనం చేశారు. మంత్రులు, అధికారుల బృందం కూడా వాహనంలోనే భోజనం కానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి తాను తెచ్చిన ఆహారపదార్థాలు అందరికీ వడ్డించే ప్రయత్నం చేశారు.
విధాత: నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. అయితే షెడ్యూల్ బిజీగా ఉండడంతో సమయం దొరకక వాహనంలోనే మధ్యాహ్న భోజనం చేశారు.
మంత్రులు, అధికారుల బృందం కూడా వాహనంలోనే భోజనం కానిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి తాను తెచ్చిన ఆహారపదార్థాలు అందరికీ వడ్డించే ప్రయత్నం చేశారు.