Tirumala | నేటి నుంచి.. శ్రీవారి లడ్డూలో నందిని నెయ్యి మాయం
Tirumala | విధాత, శ్రీవారి లడ్డూలో వచ్చే నెల నుంచి ఆగస్టు 1వ తేదీ నుంచి నందిని నెయ్యి మాయమవుతుంది. నందిని నెయ్యి తయారు చేసే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ధరలు పెంచడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తమకు పాత రేటుకు నెయ్యి అందించాలని టీటీడీ కోరగా, కేఎంఎఫ్ అందుకు నిరాకరించింది. దీంతో నందిని నెయ్యికి బదులుగా ప్రత్యామ్నాయం వైపు టీటీడీ ఆలోచన చేస్తుంది.

Tirumala |
విధాత, శ్రీవారి లడ్డూలో వచ్చే నెల నుంచి ఆగస్టు 1వ తేదీ నుంచి నందిని నెయ్యి మాయమవుతుంది. నందిని నెయ్యి తయారు చేసే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ధరలు పెంచడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
తమకు పాత రేటుకు నెయ్యి అందించాలని టీటీడీ కోరగా, కేఎంఎఫ్ అందుకు నిరాకరించింది. దీంతో నందిని నెయ్యికి బదులుగా ప్రత్యామ్నాయం వైపు టీటీడీ ఆలోచన చేస్తుంది.