Tirumala | నేటి నుంచి.. శ్రీవారి లడ్డూలో నందిని నెయ్యి మాయం

Tirumala | విధాత, శ్రీవారి లడ్డూలో వచ్చే నెల నుంచి ఆగస్టు 1వ తేదీ నుంచి నందిని నెయ్యి మాయమవుతుంది. నందిని నెయ్యి తయారు చేసే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ధరలు పెంచడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తమకు పాత రేటుకు నెయ్యి అందించాలని టీటీడీ కోరగా, కేఎంఎఫ్ అందుకు నిరాకరించింది. దీంతో నందిని నెయ్యికి బదులుగా ప్రత్యామ్నాయం వైపు టీటీడీ ఆలోచన చేస్తుంది.

  • By: krs    latest    Jul 31, 2023 3:54 PM IST
Tirumala | నేటి నుంచి.. శ్రీవారి లడ్డూలో నందిని నెయ్యి మాయం

Tirumala |

విధాత, శ్రీవారి లడ్డూలో వచ్చే నెల నుంచి ఆగస్టు 1వ తేదీ నుంచి నందిని నెయ్యి మాయమవుతుంది. నందిని నెయ్యి తయారు చేసే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ధరలు పెంచడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

తమకు పాత రేటుకు నెయ్యి అందించాలని టీటీడీ కోరగా, కేఎంఎఫ్ అందుకు నిరాకరించింది. దీంతో నందిని నెయ్యికి బదులుగా ప్రత్యామ్నాయం వైపు టీటీడీ ఆలోచన చేస్తుంది.