Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనగా రైల్వే స్టేషన్ సమీపంలో నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య 238కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 650 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలు మీ కోసం..
Odisha Train Accident | ఒడిశాలో పట్టాలు తప్పిన రైళ్లు.. పల్టీలు కొట్టిన బోగీలు.. దృశ్యాలివే..
<p>Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనగా రైల్వే స్టేషన్ సమీపంలో నిమిషాల వ్యవధిలోనే మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య 238కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 650 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలు మీ కోసం..</p>
Latest News
మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్!
ఒప్పో నుంచి 7000mAh బ్యాటరీతో కొత్త 5జీ స్మార్ట్ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివీ!
అమెరికా–ఇరాన్ చర్చలు విఫలం : ట్రంప్ సీరియస్
ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతం చేయాలి : మంత్రి ఉత్తమ్
మేకప్ కిట్నే ఇవ్వలేని వాడివి.. జీవితాంతం ఎలా చూసుకుంటావ్.. పీటల మీద పెళ్లిని ఆపేసిన వధువు
ఆర్టీసీ కార్మికుల సమ్మె నివారించండి: సీఎం రేవంత్ కు కూనంనేని లేఖ!
వారసుల పాదయాత్ర పర్వం.. ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్ !
బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా !: కేటీఆర్ సంచలనం
కాళేశ్వరం మూడు బ్యారేజీల మరమ్మతులు: మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
కన్నీరు పెట్టుకున్న సింగర్ మంగ్లీ