విధాత : షార్ట్ సర్క్యూట్ కారణంగా తాజ్ ఎక్స్ప్రెస్ రైలు మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్న తాజ్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి, మూడు బోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి. డీ 2,3,4బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాదం కారణంగా తుగ్లకాబాద్-ఓఖ్లా మధ్య రైలు నిలిపివేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఆరు అగ్నిమాపక యంత్రాలు రైలు బోగీల్లోని మంటలు ఆర్పేసేందుకు రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని, షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలు బోగీల్లో మంటలు చెలరేగాయని రైల్వే డీసీపీ అతుల్ మల్హోత్ర, ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్లు తెలిపారు.
మంటల్లో తాజ్ ఎక్స్ప్రెస్ మూడు బోగీల్లో చెలరేగిన మంటలు ప్రయాణికులు క్షేమం
షార్ట్ సర్క్యూట్ కారణంగా తాజ్ ఎక్స్ప్రెస్ రైలు మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్న తాజ్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి, మూడు బోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి.

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత