విధాత, హైదరాబాద్ : చెన్నై విమానాశ్రయంలో పోలీసులు బంగారం మాయం చేసిన ఇంటిదొంగ కస్టమ్స్ ఉద్యోగిని పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగి మణికందన్ చెన్నై విమానాశ్రయంలో ఫ్లాస్క్ లో 1.4 కిలోల (రూ.92 లక్షలు) బంగారంతో పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి క్యాప్సుల్స్ రూపంలో దాచిన బంగారం రికవరీ చేశారు. ఈ వ్యవహారం చెన్నై విమానాశ్రయం తనిఖీల నాణ్యతను ప్రశ్నార్ధకం చేసింది. దేశంలో ఎక్కువగా బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎక్కువగా పట్టుబడుతున్న విమానాశ్రయాల్లో చెన్నై విమానాశ్రయం ఒకటి. ఎయిర్ పోర్టు కాంట్రాక్టు ఉద్యోగి చేతి వాటం నేపథ్యంలో నిఘా కళ్లు గప్పి ఇంకెంత బంగారం రవాణా అవుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులకు చిక్కిన కస్టమ్స్ ఉద్యోగి.. 1.4కిలోల బంగారం రికవరీ
చెన్నై విమానాశ్రయంలో పోలీసులు బంగారం మాయం చేసిన ఇంటిదొంగ కస్టమ్స్ ఉద్యోగిని పట్టుకున్నా

Latest News
అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
అవినీతి అనకొండ భీమ్ రెడ్డికి 14రోజుల రిమాండ్
తగ్గిన బంగారం ధరలు..స్థిరంగా వెండి
అయోధ్య విరాళాల చోరీ ఎఫెక్ట్.. చంపత్రాయ్ రాజీనామాకు ఆమోదం
బీఆర్ఎస్ను బద్నాం చేయడానికే కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం లేదు: కేటీఆర్
గండిపేట నెత్తిన డాటా సెంటర్ కుంపటి
కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి…ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి?
చిక్కిన మ్యాన్ ఈటర్ పెద్దపులి