విధాత, హైదరాబాద్ : చెన్నై విమానాశ్రయంలో పోలీసులు బంగారం మాయం చేసిన ఇంటిదొంగ కస్టమ్స్ ఉద్యోగిని పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగి మణికందన్ చెన్నై విమానాశ్రయంలో ఫ్లాస్క్ లో 1.4 కిలోల (రూ.92 లక్షలు) బంగారంతో పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి క్యాప్సుల్స్ రూపంలో దాచిన బంగారం రికవరీ చేశారు. ఈ వ్యవహారం చెన్నై విమానాశ్రయం తనిఖీల నాణ్యతను ప్రశ్నార్ధకం చేసింది. దేశంలో ఎక్కువగా బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎక్కువగా పట్టుబడుతున్న విమానాశ్రయాల్లో చెన్నై విమానాశ్రయం ఒకటి. ఎయిర్ పోర్టు కాంట్రాక్టు ఉద్యోగి చేతి వాటం నేపథ్యంలో నిఘా కళ్లు గప్పి ఇంకెంత బంగారం రవాణా అవుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులకు చిక్కిన కస్టమ్స్ ఉద్యోగి.. 1.4కిలోల బంగారం రికవరీ
చెన్నై విమానాశ్రయంలో పోలీసులు బంగారం మాయం చేసిన ఇంటిదొంగ కస్టమ్స్ ఉద్యోగిని పట్టుకున్నా

Latest News
కాళేశ్వర్యంలో పురాతన మ్యూజియం ప్రారంభం ..ఆకట్టుకుంటున్న శతాబ్దాలనాటి శిల్పసంపద
పుష్కరాలలో భాగంగా కాళేశ్వరంలో సరస్వతి నవరత్న మాలా హారతి
డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే..!
పర్యాటక కేంద్రంగా మెదక్ కోట : రూ.10 కోట్లతో అభివృద్ధి
అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనా? వైరల్ ప్రచారంపై క్లారిటీ
వామ్మో డేటా సెంటర్లు...భయపెడుతున్న వీడియో!
‘దృశ్యం 3’ చూసి భావోద్వేగానికి గురైన మోహన్లాల్..
లోన్ రికవరీ వేధింపులకు చెక్..ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవే
పెద్దపులి దాడిలో..నలుగురు మహిళల మృతి
ఆదివాసీల అభివృద్ధికి అడ్డుగా ఉన్న చట్టాలను సవరించాలి: మంత్రి సీతక్క