విధాత, హైదరాబాద్ : చెన్నై విమానాశ్రయంలో పోలీసులు బంగారం మాయం చేసిన ఇంటిదొంగ కస్టమ్స్ ఉద్యోగిని పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగి మణికందన్ చెన్నై విమానాశ్రయంలో ఫ్లాస్క్ లో 1.4 కిలోల (రూ.92 లక్షలు) బంగారంతో పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి క్యాప్సుల్స్ రూపంలో దాచిన బంగారం రికవరీ చేశారు. ఈ వ్యవహారం చెన్నై విమానాశ్రయం తనిఖీల నాణ్యతను ప్రశ్నార్ధకం చేసింది. దేశంలో ఎక్కువగా బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎక్కువగా పట్టుబడుతున్న విమానాశ్రయాల్లో చెన్నై విమానాశ్రయం ఒకటి. ఎయిర్ పోర్టు కాంట్రాక్టు ఉద్యోగి చేతి వాటం నేపథ్యంలో నిఘా కళ్లు గప్పి ఇంకెంత బంగారం రవాణా అవుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులకు చిక్కిన కస్టమ్స్ ఉద్యోగి.. 1.4కిలోల బంగారం రికవరీ
చెన్నై విమానాశ్రయంలో పోలీసులు బంగారం మాయం చేసిన ఇంటిదొంగ కస్టమ్స్ ఉద్యోగిని పట్టుకున్నా

Latest News
భారీ డిస్కౌంట్ ఆఫర్లతో సెల్ఫీ మిర్రర్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..!
క్రెడిట్ కార్డు వాడే కస్టమర్ మరణిస్తే.. బిల్లు ఎవరు కట్టాలి?
మైమరపించిన నితేశ్ తివారీ 'రామాయణం' గ్లింప్స్ : విధాత ప్రత్యేక సమీక్ష
మార్కెట్లోకి వచ్చేసిన 200MP కెమెరా ఫోన్.. 60 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్.. ధర ఎంతంటే..!
మరణానికి ముందే శవపేటికలో గడుపుతున్న యువత.. ఏంటీ ఈ ట్రెండ్!
వరంగల్లో చెరువుల పునరుద్ధరణ పనులు.. అమృత్ పథకం కింద ఆరు కోట్ల నిధులు
అప్పగింతల్లో పెళ్లికూతురిని వదలని పెంపుడు కుక్కలు.. ఇంటర్నెట్ ఫిదా
వెదర్ అప్డేట్...తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
పాకిస్తాన్లో పెట్రో ధరలు చూస్తే దిమ్మతిరగడం ఖాయం..
పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు