విధాత, హైదరాబాద్ : చెన్నై విమానాశ్రయంలో పోలీసులు బంగారం మాయం చేసిన ఇంటిదొంగ కస్టమ్స్ ఉద్యోగిని పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగి మణికందన్ చెన్నై విమానాశ్రయంలో ఫ్లాస్క్ లో 1.4 కిలోల (రూ.92 లక్షలు) బంగారంతో పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి క్యాప్సుల్స్ రూపంలో దాచిన బంగారం రికవరీ చేశారు. ఈ వ్యవహారం చెన్నై విమానాశ్రయం తనిఖీల నాణ్యతను ప్రశ్నార్ధకం చేసింది. దేశంలో ఎక్కువగా బంగారం అక్రమ రవాణా చేస్తూ ఎక్కువగా పట్టుబడుతున్న విమానాశ్రయాల్లో చెన్నై విమానాశ్రయం ఒకటి. ఎయిర్ పోర్టు కాంట్రాక్టు ఉద్యోగి చేతి వాటం నేపథ్యంలో నిఘా కళ్లు గప్పి ఇంకెంత బంగారం రవాణా అవుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులకు చిక్కిన కస్టమ్స్ ఉద్యోగి.. 1.4కిలోల బంగారం రికవరీ
చెన్నై విమానాశ్రయంలో పోలీసులు బంగారం మాయం చేసిన ఇంటిదొంగ కస్టమ్స్ ఉద్యోగిని పట్టుకున్నా

Latest News
అభిమానుల అత్యుత్సాహం..
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్నతస్థితి..!
న్యూ ఇయర్ ఎఫెక్ట్.. మందు బాబులకు సీసీ సజ్జనార్ మాస్ వార్నింగ్
షాకింగ్..తృటిలో మొసలి చేతిలో చావు తప్పింది!
వైభవంగా “గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2025”
అమ్మాయి జుట్టుకు మంటలు..ఆర్పేసిన తీరు వైరల్
క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న శ్రీలీల
డ్రగ్స్ పై ప్రభుత్వ ప్రకటనలు ఓ డ్రామా : రాజాసింగ్
జలాంతర్గమిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న చంద్రబాబు