విధాత:కరోనా మహమ్మారి నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్రం ఎట్టకేలకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు
<p>విధాత:కరోనా మహమ్మారి నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్రం ఎట్టకేలకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షా సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.</p>
Latest News

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు
ట్విన్ పేరెంట్స్ క్లబ్లో చేరిన రామ్ చరణ్ – ఉపాసన..
ఫ్యాన్సీ నంబర్ క్రేజ్...కారు నంబర్ కు రూ.2.08కోట్లు !
విదేశాల నుంచి 40గ్రాముల వరకు బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చు : కొత్త బ్యాగేజ్ రూల్స్
బాబోయ్.. బ్లాక్ డ్రెస్సులో.. మాళవిక మోహనన్ హాట్ పోజులు
రైతులకు గుడ్ న్యూస్..పీఎం కిసాన్ నిధులు ఈ నెలలోనే !
భారత్ తో అమెరికా ట్రేడ్ డీల్..స్టాక్ మార్కెట్ల పరుగులు
ఫిబ్రవరి 7, 8 తేదీల్లో సీటెట్ ఎగ్జామ్..!
ఉద్యోగులకు షాక్.. 30,000 మందిపై ఒరాకిల్ వేటు..?