విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో తిరుపతి టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్రెడ్డి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించారు. తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన కరుణాకర రెడ్డి లేఖ అందించారు. టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర రెడ్డి గత ఆగస్టు నెలలో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే తరహాలో వైసీపీ ప్రభుత్వంలో వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారంతా వరుసగా రాజీనామాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా
విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నేపథ్యంలో తిరుపతి టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్రెడ్డి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించారు.

Latest News
టి20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరించిన పాకిస్థాన్
ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది.. బ్లూ చీరలో కవ్విస్తున్న కాయదు లోహర్
బికినీలో చిల్ అవుతున్న రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ
అండర్19 ప్రపంచకప్: పాకిస్థాన్ ఇంటికి – భారత్ సెమీస్కు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ
ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇమ్యూనిటీ, మోకాళ్ల నొప్పుల ఔషధాల పంపిణీ
కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయమే !!
"రంబా హో" పాటకు మళ్లీ కల్పనా అయ్యర్ డాన్స్..వైరల్
అండర్-19 ప్రపంచ కప్ ..పాక్ తో మ్యాచ్ లో భారత్ 252 అలౌట్
పెళ్లి చేసుకుంటున్నారా.. టీటీడీ కానుక అందుకోండి ఇలా!