విధాత : తెలంగాణలో మూడో సారి కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాము అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఒవైసీ తెలిపారు. తమ పార్టీ పోటీ చేసే ప్రతిచోటా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. రాజస్థాన్లో ఇప్పటికే తమ పార్టీ తరుపున ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామన్నారు.
తెలంగాణలో మళ్లీ సీఎం కేసీఆర్ ప్రభుత్వమే: అసదుద్ధీన్
విధాత : తెలంగాణలో మూడో సారి కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాము అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఒవైసీ తెలిపారు. తమ పార్టీ పోటీ చేసే ప్రతిచోటా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. రాజస్థాన్లో ఇప్పటికే తమ పార్టీ తరుపున ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామన్నారు.
Latest News

తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి