Site icon vidhaatha

గవర్నర్ తమిళి సై మాతృమూర్తి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేసిన మంత్రి తలసాని

విధాత:రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి పార్దీవ దేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.గవర్నర్ ను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిసిన మంత్రి శ్రీనివాస్ యాదవ్.

Exit mobile version