విధాత ,హైదరాబాద్: షార్ట్ టర్మ్ ఒకేషనల్ ఇంటర్ పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం షార్ట్టర్మ్ ఒకేషనల్ థియరీ పరీక్షలను ఈనెల 30, 31న నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్నల్ పరీక్షలు ఈనెల 27న జరగనున్నాయి. పరీక్షల హాల్టికెట్లను ఈనెల 24 నుంచి ఆన్లైన్ ద్వారా పొందవచ్చని అధికారులు ప్రకటించారు.
30 నుంచి షార్ట్టర్మ్ ఒకేషనల్ ఇంటర్ పరీక్షలు
<p>విధాత ,హైదరాబాద్: షార్ట్ టర్మ్ ఒకేషనల్ ఇంటర్ పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం షార్ట్టర్మ్ ఒకేషనల్ థియరీ పరీక్షలను ఈనెల 30, 31న నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్నల్ పరీక్షలు ఈనెల 27న జరగనున్నాయి. పరీక్షల హాల్టికెట్లను ఈనెల 24 నుంచి ఆన్లైన్ ద్వారా పొందవచ్చని అధికారులు ప్రకటించారు.</p>
Latest News

తెలంగాలో కొనసాగనున్న వర్షాలు : వాతావరణ శాఖ
తొలిముద్దతో చిన్నారులకు పోషకాహారం : సీఎంరేవంత్ రెడ్డి
వాట్ నెక్ట్స్ .... షోకాజ్ నోటీసులపై రోహిత్ రెడ్డి నో ఆన్సర్ !
ఎల్పీజీ గుడ్ న్యూస్.. గుజరాత్ పోర్ట్కు చేరుకున్న జగ్ వసంత్ ట్యాంకర్
ఆర్టీసీని మూసే కుట్ర చేసి..మాపై నిందలా ? : బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ఫైర్
ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం మాటున రేవంత్ సోదరుల భూదందా..వైరల్ గా బీఆర్ఎస్ వీడియో
నా కడుపులో విరాట్ కోహ్లీ బిడ్డను మోస్తున్నా..యువతి హల్చల్
అసెంబ్లీ నుంచి మరోసారి బీఆర్ఎస్ వాకౌట్
శభాష్...ట్రంప్ కుమారుడికి యూకే జడ్జి ప్రశంస!
ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన