30 నుంచి షార్ట్‌టర్మ్‌ ఒకేషనల్‌ ఇంటర్‌ పరీక్షలు

విధాత ,హైదరాబాద్: షార్ట్‌ టర్మ్‌ ఒకేషనల్‌ ఇంటర్‌ పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం షార్ట్‌టర్మ్‌ ఒకేషనల్‌ థియరీ పరీక్షలను ఈనెల 30, 31న నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్నల్‌ పరీక్షలు ఈనెల 27న జరగనున్నాయి. పరీక్షల హాల్‌టికెట్లను ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని అధికారులు ప్రకటించారు.

  • Publish Date - July 8, 2021 / 05:49 AM IST

విధాత ,హైదరాబాద్: షార్ట్‌ టర్మ్‌ ఒకేషనల్‌ ఇంటర్‌ పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం షార్ట్‌టర్మ్‌ ఒకేషనల్‌ థియరీ పరీక్షలను ఈనెల 30, 31న నిర్వహించనున్నారు. అలాగే ఇంటర్నల్‌ పరీక్షలు ఈనెల 27న జరగనున్నాయి. పరీక్షల హాల్‌టికెట్లను ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని అధికారులు ప్రకటించారు.