విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 55 మంది అభ్యర్థులను అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది.
Latest News

“రేపే ఇరాన్ అంతం” – ట్రంప్ హెచ్చరికతో ఉలిక్కపడ్డ ప్రపంచం
హర్ముజ్ తెరవండి: ట్రంప్ హుకుం – తాళంచెవులు పోయాయి : ఇరాన్ వ్యంగ్యం
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350లో నయా వేరియంట్.. అలాయ్ వీల్స్.. ట్యూబ్లెస్ టైర్లతో లాంచ్!
20 వేలలోపే రెడ్మీ నోట్ 15 SE 5జీ.. స్లిమ్ డిజైన్, లైట్ వెయిట్తో స్పెషల్ ఎడిషన్!
ఆయనకు 40 – నాకు 19.. ఇక వివాహ బంధమెలా సాధ్యం.? కోర్టుకు ఓ యువతి సూటి ప్రశ్న
‘ఆవులించిన’ అనకొండ... ఇది చూశాక మీకు ఆవులింత రావడం ఖాయం
జలధారతో ప్రతి ఎకరానికీ నీరు: సీఎం చంద్రబాబు
మళ్లీ గడీల పాలన రానివ్వం : పిప్పిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి
ట్రంప్ ను తొలగించాలంటూ అమెరికాలో పెరుగుతున్న ఒత్తిడి
తెలంగాణలో ఇక టెంపుల్ టూరిజం వైభవం.. బాసర నుంచి భద్రాచలం దాకా...