విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 55 మంది అభ్యర్థులను అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది.
Latest News

ఎవరెస్ట్ దిగుతూ మృతిచెందిన హైదరాబాద్ పర్వతారోహకుడు..
హెచ్ఎండీఏ మెగా ఈ-వేలం.. హకీంపేటలో ఎకరం రూ.99 కోట్లు
హైదరాబాద్ లో టెస్లా ఇవి కార్ల షోరూం...
కాళేశ్వర్యంలో పురాతన మ్యూజియం ప్రారంభం ..ఆకట్టుకుంటున్న శతాబ్దాలనాటి శిల్పసంపద
పుష్కరాలలో భాగంగా కాళేశ్వరంలో సరస్వతి నవరత్న మాలా హారతి
డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అక్రమాస్తులు రూ.100కోట్ల పైనే..!
పర్యాటక కేంద్రంగా మెదక్ కోట : రూ.10 కోట్లతో అభివృద్ధి
అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనా? వైరల్ ప్రచారంపై క్లారిటీ
వామ్మో డేటా సెంటర్లు...భయపెడుతున్న వీడియో!
‘దృశ్యం 3’ చూసి భావోద్వేగానికి గురైన మోహన్లాల్..