విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 55 మంది అభ్యర్థులను అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది.
Latest News

ఒవైసీకి ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్
ప్రారంభించిన ఏడాదికే.. స్నాక్ సేవలకు ముగింపు పలికిన స్విగ్గీ
అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి : కవిత డిమాండ్
తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరో? రేస్లో నలుగురు ఐఏఎస్లు...
రైతు భరోసా నిధుల విడుదల కేబినెట్ ముగిశాకే..!
మంత్రి సీతక్క చొరవ..పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖలో పదోన్నతులు
క్రికెట్ మ్యాచ్లో తేనేటీగల దాడి – అంపైర్ మృతి, ఆటగాళ్లకు గాయాలు
డబ్బులు అడిగినందుకు.. ట్యాక్సీ డ్రైవర్ చెంప పగలగొట్టిన మహిళ
అజారుద్దీన్ పదవి గండాన్ని...తప్పించే త్యాగశీలి ఎవరో ?
ఏపీ శాసన మండలిలో తిరుమల శ్రీవారి ఫోటోల రగడ !