విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 55 మంది అభ్యర్థులను అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది.
Latest News

టీజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్–జర్నలిస్ట్ వివాదం...
చలికాలంలో 'వెల్లుల్లి'.. శరీరానికి ఒక వరం..!
చంపేస్తున్న 'చలి'.. 16 వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
డిసెంబర్ రెండో వారంలో సినిమాల హంగామా…
2026 సెలవుల జాబితా విడుదల.. త్వరలోనే పది పరీక్షల షెడ్యూల్..!
పడక గదిలో పూర్వీకుల ఫొటోలు ఉండొచ్చా..?
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలు..!
ఏ రంగంలో అయినా ఇద్దరే పోటీనా
ప్రైవసీ కావాలా ఈ మొబైల్ బెస్ట్