విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 55 మంది అభ్యర్థులను అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది. 55 మందితో కూడిన జాబితాను ఎఐసిసి ఈరోజు వెల్లడించింది.
Latest News

కించపరిచే కథనాలు మంచిది కాదు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వార్నింగ్
నేపాల్ భారీ వరదలలో కొట్టుకొచ్చిన ఐదు ఏనుగులు
ముదిరాజ్ ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత
సాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ మధ్య రచ్చ..పోటాపోటీగా నీటి విడుదల!
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్..భట్టితో మురళీ భేటీ !
నేపాల్ వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతు!
తెలంగాణ రాజకీయాల్లో..ఎథిక్స్ రచ్చ!
ఇక తెలంగాణ ఉద్యోగుల జంగ్ సైరన్.. హక్కుల సాధనకు మహా పోరాటం!
బిగ్ ట్విస్ట్..కృతి సనన్ రక్షా బంధన్ యాడ్ తొలగింపు
కొండా సురేఖపై వేటు డౌటేనా..?