రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కరీనా రోగులకు జరుగుతున్న చికిత్స పై హైకోర్టులో విచారణ సుమారు గంట సేపు కొనసాగిన విచారణ.ప్రస్తుత పరిస్థితులపై పలు ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.ఆక్సిజన్ నిల్వలు సరైన ఉన్నాయా, ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ నిల్వలు ఎంతకాలం సరిపోతాయని ప్రశ్నించిన న్యాయస్థానం.కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు తెరిచారని ప్రశ్నించిన హైకోర్టు.రాష్ట్రంలో ఎన్ని ఐసోలేషన్ వార్డులో ఏర్పాటు చేశారని హైకోర్టు.కరోనా పరీక్షలు ఎంత మేర పెంచారని ప్రశ్నించిన హైకోర్టు.పరీక్షల అనంతరం […]
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కరీనా రోగులకు జరుగుతున్న చికిత్స పై హైకోర్టులో విచారణ
సుమారు గంట సేపు కొనసాగిన విచారణ.ప్రస్తుత పరిస్థితులపై పలు ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.ఆక్సిజన్ నిల్వలు సరైన ఉన్నాయా, ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ నిల్వలు ఎంతకాలం సరిపోతాయని ప్రశ్నించిన న్యాయస్థానం.కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు తెరిచారని ప్రశ్నించిన హైకోర్టు.రాష్ట్రంలో ఎన్ని ఐసోలేషన్ వార్డులో ఏర్పాటు చేశారని హైకోర్టు.కరోనా పరీక్షలు ఎంత మేర పెంచారని ప్రశ్నించిన హైకోర్టు.పరీక్షల అనంతరం నివేదిక ఎన్ని రోజుల్లో వస్తాయని ప్రశ్నించిన హైకోర్టు.ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పడకలు, సౌకర్యాలు సరిపడా ఉన్నాయా అని ప్రశ్నించిన హైకోర్టు.అన్ని వివరాలను పిటిషనర్ కౌన్సిల్ తో పాటు తమకు అందించాలని ఆదేశించిన ధర్మాసనం.తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.రాష్ట్రంలో కరోనా చికిత్స పై హైకోర్టులో పిటిషన్ వేసిన ఏపీ లిబర్టీ అసోసియేషన్.