అమరావతి : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రూ.2.4 కోట్ల విలువైన సుమారు 2.5 కిలోల బరువున్న బంగారు శంఖుచక్రాలు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఈ బంగారు కానుకలను శ్రీవారికి సమర్పించింది. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరికి దాతలు ప్రత్యేక పూజల అనంతరం శంకుచక్రాలను అందజేశారు.
తిరుమల శ్రీవారికి రూ.2.4కోట్ల భారీ బంగారు శంఖుచక్రాల కానుకలు
తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన సంస్థ రూ.2.4 కోట్ల విలువైన బంగారు శంఖుచక్రాలు విరాళంగా అందించింది. సుమారు 2.5 కిలోల బరువున్న ఈ స్వర్ణ కానుకలు టీటీడీ అధికారులకు ప్రత్యేక పూజల అనంతరం అప్పగించారు.

Latest News
ఈ అక్షయ తృతీయకు బంగారం 'హైజంప్'
రిజిస్ట్రేషన్లకు కొత్త రూల్.. సర్వే మ్యాపు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్.. భూ సమస్యలకు చెక్
పురాతన భావాలు కాలగర్భంలో కలిసిపోక తప్పదు!
నాసా ప్రపంచపు నైట్లైట్ మ్యాప్లో యూపీ-బీహార్ ‘హైలైట్’
రైతు భరోసా రెండో విడత ఎల్లుండే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
మోమోస్ ఎఫెక్ట్... మెమోరీలాస్.. లివర్ ఫెయిల్యూర్.. కనీసం నిలబడలేకపోయిన పదేళ్ల చిన్నారి...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త
ఫారెస్టు అధికారులకు సవాల్: అడవులు మార్చినా.. బుద్ది మార్చుకోని పెద్దపులి !
“ఈ కోపం అంతా ఒకప్పుడు ప్రేమే” — విజయ్ దేవరకొండ భారీ చిత్రం