విధాత: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పెనువిషాదం చోటుచేసుకుంది. జోర్హాత్లో నిమతి ఘాట్ వద్ద రెండు ప్రయాణికుల పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో ఈ పడవల్లో మొత్తంగా 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు అదికారులు గుర్తించారు. ఇప్పటివరకు 50 మందిని రక్షించగా.. గల్లంతైన మిగతా 70మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అసోం రాజధాని గువాహటికి 350 కి.మీల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన పడవల్లో ఒకటి మజులి నుంచి నిమతి ఘాట్కు వస్తుండగా.. ఇంకో పడవ ఎదురుగా వెళ్తుండగా ఒకదానినొకటి పరస్పరం ఢీకొట్టాయి.
బ్రహ్మపుత్ర నదిలో విషాదం.. 100 మందితో వెళ్తున్న రెండు పడవలు ఢీ
<p>విధాత: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పెనువిషాదం చోటుచేసుకుంది. జోర్హాత్లో నిమతి ఘాట్ వద్ద రెండు ప్రయాణికుల పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో ఈ పడవల్లో మొత్తంగా 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు అదికారులు గుర్తించారు. ఇప్పటివరకు 50 మందిని రక్షించగా.. గల్లంతైన మిగతా 70మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అసోం రాజధాని గువాహటికి 350 కి.మీల దూరంలో ఈ ఘటన […]</p>
Latest News

అధికారం కోసమా? అంతర్మథనమా! మళ్లీ టీఆర్ఎస్గా పేరు మార్పు ఆలోచన వెనుక కవిత ఎఫెక్ట్?
మోటరోలా నుంచి సరికొత్త ఫోన్.. భారత్లో ఏప్రిల్ 26న లాంచ్!
అంధులకు చూపు ఇవ్వబోతున్న టెక్నాలజీ.. త్వరలోనే మెదడులో ఇంప్లాంట్స్.. వైరల్గా మస్క్ వ్యాఖ్యలు
12 వేల కోట్ల మెగా ఎక్స్ప్రెస్వే ప్రారంభం : అన్నీ ప్రత్యేకతలే.!
పోయిన ఏడాది రూ.9హైక్ ఇచ్చారు.. ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు.. ఢిల్లీ టెక్కీ ఆవేదన వైరల్!
ఏఐ లేఆఫ్ ట్రాప్... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చనున్నదా?
కరెంటు బిల్లు చెల్లించకపోయినా కనెక్షన్ కట్ చేయొద్దు...
10th, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 3003 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
850 దరఖాస్తులు.. 13 ఇంటర్వ్యూలు.. చివరకు ఐర్లాండ్లో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేశాడు..
పిల్లాడిగా మింగిన థర్మామీటర్.. 20 ఏళ్ల తర్వాత కడుపులో బయటపడింది!