విధాత: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పెనువిషాదం చోటుచేసుకుంది. జోర్హాత్లో నిమతి ఘాట్ వద్ద రెండు ప్రయాణికుల పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో ఈ పడవల్లో మొత్తంగా 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు అదికారులు గుర్తించారు. ఇప్పటివరకు 50 మందిని రక్షించగా.. గల్లంతైన మిగతా 70మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అసోం రాజధాని గువాహటికి 350 కి.మీల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన పడవల్లో ఒకటి మజులి నుంచి నిమతి ఘాట్కు వస్తుండగా.. ఇంకో పడవ ఎదురుగా వెళ్తుండగా ఒకదానినొకటి పరస్పరం ఢీకొట్టాయి.
బ్రహ్మపుత్ర నదిలో విషాదం.. 100 మందితో వెళ్తున్న రెండు పడవలు ఢీ
<p>విధాత: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పెనువిషాదం చోటుచేసుకుంది. జోర్హాత్లో నిమతి ఘాట్ వద్ద రెండు ప్రయాణికుల పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో ఈ పడవల్లో మొత్తంగా 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు అదికారులు గుర్తించారు. ఇప్పటివరకు 50 మందిని రక్షించగా.. గల్లంతైన మిగతా 70మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అసోం రాజధాని గువాహటికి 350 కి.మీల దూరంలో ఈ ఘటన […]</p>
Latest News

కాంగ్రెస్ పార్టీని కబ్జా చేయాలని చూసే వారిపై పోరాటం : రాజగోపాల్ రెడ్డి
ఒక్క కాలితో బడికి.. సైకిల్ కోసం చిన్నారి వేడుకోలు
కాంగ్రెస్ 1000 రోజుల పాలన క్రిమినల్ వేస్ట్: కేటీఆర్
హస్తిన వేదికపై కొండా సురేఖ ఎపిసోడ్ క్లైమాక్స్!
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలపై ప్రభుత్వానికి కోర్టు ఊరట!
తెలంగాణలో ఉద్రిక్తత..కాంగ్రెస్,బీజేపీల కొట్లాటలు!
కొండా సురేఖ ఎపిసోడ్…ఓవర్ టూ ఢిల్లీ!
పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి
‘ప్రజాపాలన’మరిచి ‘దాడుల పాలన’: కాంగ్రెస్ పై ఆకుల ఫైర్