విధాత: 25మందితో టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం నియమించింది.పాలకమండలిలో రెండోవసారి సభ్యత్వం దక్కించుకున్న మైహోం రామేశ్వరరావు ,హేటిరో పార్దసారధి రెడ్డి,మారంశెట్టి రాములు,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ,ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్. పాలకమండలిలో చోటు దక్కించుకున్న వ్యాపారవేత్త మారుతి,ఆడిటర్ సనత్,యంయస్ యన్ ల్యాబ్స్ జీవన్ రెడ్డి,కోల్ కత్తాకి చెందిన సౌరభ్.సభ్యులుగా నియమితులైన డాక్టర్ కేతన్ దేశాయ్,కర్నాటక నుంచి శశిధర్,శంకర్.పాలకమండలి సభ్యులుగా ఏపి నుంచి పోకల అశోక్ కుమార్,మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కాటసాని,గోర్ల బాబురావు,మధుసూదన్ యాదవ్,కల్వకుర్తి విద్యాసాగర్.తమిళనాడు వేల్లూరు ఎమ్మెల్యే […]
విధాత: 25మందితో టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం నియమించింది.పాలకమండలిలో రెండోవసారి సభ్యత్వం దక్కించుకున్న మైహోం రామేశ్వరరావు ,హేటిరో పార్దసారధి రెడ్డి,మారంశెట్టి రాములు,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ,ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్.
పాలకమండలిలో చోటు దక్కించుకున్న వ్యాపారవేత్త మారుతి,ఆడిటర్ సనత్,యంయస్ యన్ ల్యాబ్స్ జీవన్ రెడ్డి,కోల్ కత్తాకి చెందిన సౌరభ్.సభ్యులుగా నియమితులైన డాక్టర్ కేతన్ దేశాయ్,కర్నాటక నుంచి శశిధర్,శంకర్.పాలకమండలి సభ్యులుగా ఏపి నుంచి పోకల అశోక్ కుమార్,మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కాటసాని,గోర్ల బాబురావు,మధుసూదన్ యాదవ్,కల్వకుర్తి విద్యాసాగర్.తమిళనాడు వేల్లూరు ఎమ్మెల్యే నందకుమార్,కన్నయ్య,కర్నాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాధ్ రెడ్డి.