ఏపీలో మరోసారి 20 వేలు కరోనా పాజిటివ్‌ కేసులు.. 82 మంది మృతి

ఏపీలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 20,034 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్యకు11,81,133 పెరిగింది. మరణాలు 8,289కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ లక్షకుపైగా శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా అంతకంతకు విస్తరిస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.

  • Publish Date - May 4, 2021 / 02:49 PM IST

ఏపీలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 20,034 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 82 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్యకు11,81,133 పెరిగింది. మరణాలు 8,289కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ లక్షకుపైగా శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా అంతకంతకు విస్తరిస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.

Latest News