విధాత: విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిస్సా తీరంలో చిక్కుకున్నాయి.ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.గంజాం పోర్ట్ లోకి 17 బోట్లు అనుమతి..మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులు.
ఒడిస్సా తీరంలో చిక్కుకున్న విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు
<p>విధాత: విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిస్సా తీరంలో చిక్కుకున్నాయి.ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.గంజాం పోర్ట్ లోకి 17 బోట్లు అనుమతి..మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులు.</p>
Latest News

మరికొన్ని గంటల వరకూ అన్ని పార్టీలకూ గుండె గుబులే.. ఫలితాలు వచ్చాక కలవరమే
మెగా రైతు మేళా వర్సెస్ రైతు సంగ్రామ సదస్సు... ఒకే రోజు కాంగ్రెస్, బీఆరెస్ పోటాపోటీ కార్యక్రమాలు
బిగ్ డే..రేపు ఐదు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు !
మత్తు బాబులకు తెలంగాణలో షాక్.. ఫుల్బాటిల్పై కనీస బాదుడు రూ.60?
ఒకే వేదికపై నాగచైతన్య–సమంత..
బాలకృష్ణ ప్రేమకథపై ఆసక్తికర వివరాలు..
ముందుగానే రుతుపవనాల రాక..ఈ నెలలోనే అండమాన్ కు!
భానుడి భగభగల వేళ..వాతావరణ శాఖ చల్లని కబురు!
కేంద్రం బాసటతోనే తెలంగాణ సర్కార్.. రైతాంగం మనుగడ: ఎంపీ కొండా
మినీ టైటానిక్ విషాదం..ఆ బోటు ప్రమాదం