విధాత: విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిస్సా తీరంలో చిక్కుకున్నాయి.ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.గంజాం పోర్ట్ లోకి 17 బోట్లు అనుమతి..మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులు.
ఒడిస్సా తీరంలో చిక్కుకున్న విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు
<p>విధాత: విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిస్సా తీరంలో చిక్కుకున్నాయి.ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.గంజాం పోర్ట్ లోకి 17 బోట్లు అనుమతి..మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులు.</p>
Latest News

మరింత తగ్గిన బంగారం.. వెండి ధరలు
ఉస్తాద్ భగత్ సింగ్’కు ఓవర్సీస్లో గట్టి షాక్..
టాలీవుడ్లో అందరూ బాబులే ..
కొత్త సినిమాలపై పుకార్లకు ఫుల్స్టాప్..
ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు జారీకి కొత్త రూల్స్.. ఈ సర్టిఫికెట్స్ తప్పనిసరి..!
తెలంగాణ హేట్ స్పీచ్ తో పాటు పలు బిల్లులకు ఆమోదం.. అసెంబ్లీ ఆవరణ లో మంత్రి మండలి భేటీ
హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ పూర్తి వివరాలివే!
ఈ నాలుగు తేదీల్లో జన్మించిన మహిళలతో జర జాగ్రత్త..! భర్తలను ఆడిస్తారట..!!
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి బంధువులతో విభేదాలు..!
రూ.5.5 లక్షల్లోపే మైక్రో SUV.. టాటా పంచ్కు మారుతి సుజుకీ సవాల్