విధాత: విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిస్సా తీరంలో చిక్కుకున్నాయి.ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.గంజాం పోర్ట్ లోకి 17 బోట్లు అనుమతి..మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులు.
ఒడిస్సా తీరంలో చిక్కుకున్న విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు
<p>విధాత: విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిస్సా తీరంలో చిక్కుకున్నాయి.ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు గంజాం పోర్ట్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.గంజాం పోర్ట్ లోకి 17 బోట్లు అనుమతి..మిగిలిన బోట్లను కూడా తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులు.</p>
Latest News

మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్ రెడ్డి
సీపీఐకి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్.. మానుకోటలో ‘మిత్రభేదం’
అండర్19 ప్రపంచకప్లో చరిత్ర సృష్టించి ఫైనల్కు చేరిన యువ భారత్
సైకో భర్త.. భార్య అందంగా కనిపించొద్దని గుండు గీశాడు
ఎవరికి రా నువ్వు జాతి పితవు.. కేసీఆర్పై మరోసారి రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి
భారీగా ట్రాఫిక్ జామ్.. 18 గంటల పాటూ ప్రయాణికుల నరకయాతన
సమ్మక్క బెల్లాన్ని సర్కారు బడికి ఇవ్వండి...భక్తులకు వందేమాతరం ఫౌండేషన్ వినతి
ఆ మంత్రి వద్ద.. సీఎం రేంజ్లో సిబ్బంది.. జీతాలూ ఘనంగానే!
మేడారంలో తిరుగువారం జాతర
జగిత్యాల ఎమ్యెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి.. ఆగని మాటల యుద్దం