ఆర్ఎస్ఎస్ విధానాల వల్లే కరోనా ఇబ్బందులు: శైలజానాధ్

ఆర్ఎస్ఎస్ ఆర్థిక విధానాలను బీజేపీ అనుసరించడంతోనే కరోనా ఇబ్బందులు వచ్చాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షలతో కాకుండా చేతుల్లో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్మా, ట్రాన్స్‌ఫోర్టు వాహనాలను ఏర్పాటు చేస్తామని శైలజానాధ్ తెలిపారు.

  • Publish Date - May 4, 2021 / 02:17 PM IST

ఆర్ఎస్ఎస్ ఆర్థిక విధానాలను బీజేపీ అనుసరించడంతోనే కరోనా ఇబ్బందులు వచ్చాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షలతో కాకుండా చేతుల్లో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్మా, ట్రాన్స్‌ఫోర్టు వాహనాలను ఏర్పాటు చేస్తామని శైలజానాధ్ తెలిపారు.

Latest News