విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నిరసనలు

విధాత‌: గత 27 నెలల కాలంలో రూ.9 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల పై వేసిన ప్రభుత్వం మరోసారి సర్దుబాటు చార్జీల పేరుతో రూ.3669 కోట్లు మోపింది.2019-20కు టారిఫ్ వ్యత్యాసం పేరుతో మరో రూ2,542 కోట్ల సర్దుబాటుకు అవకాశం ఇవ్వాలని విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ కు పిటిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు రాష్ట్రప్రభుత్వం సై అనటం దుర్మార్గం.విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఉపసంహరించాలి,విద్యుత్ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వెల్ల‌డించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి […]

  • Publish Date - September 13, 2021 / 06:09 AM IST

విధాత‌: గత 27 నెలల కాలంలో రూ.9 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజల పై వేసిన ప్రభుత్వం మరోసారి సర్దుబాటు చార్జీల పేరుతో రూ.3669 కోట్లు మోపింది.2019-20కు టారిఫ్ వ్యత్యాసం పేరుతో మరో రూ2,542 కోట్ల సర్దుబాటుకు అవకాశం ఇవ్వాలని విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ కు పిటిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు రాష్ట్రప్రభుత్వం సై అనటం దుర్మార్గం.విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఉపసంహరించాలి,విద్యుత్ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వెల్ల‌డించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

Latest News