విధాత: ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్టీ బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది.భోజనం వికటించి 20 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.ఇందులో 5గురి పరిస్థితి విషమంగా ఉండటంతో బాలికలను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
విధాత: ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్టీ బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది.భోజనం వికటించి 20 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు.ఇందులో 5గురి పరిస్థితి విషమంగా ఉండటంతో బాలికలను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.