విధాత:ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్ ని యాథాస్థితి ఉంచాలని, ధర్మవరం కాయగూరల మార్కెట్ అసోసియేషన్ తో చర్చల జరిపి ప్రభుత్వానికి, కూరగాయల మార్కెట్ కి న్యాయసమతమైన నిర్ణయం తీసుకోవాలని జేసీ నిశాత్ కుమార్ కు టీడీపి, సీపీఐ నేతలు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాలశ్రీరామ్,అనంతపురం జిల్లా సీపీఐ నాయకులు నారాయణస్వామి , మల్లికార్జున పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన పరిటాల శ్రీరామ్, సీపీఐ నాయకులు
<p>విధాత:ధర్మవరం పట్టణంలోని కూరగాయల మార్కెట్ ని యాథాస్థితి ఉంచాలని, ధర్మవరం కాయగూరల మార్కెట్ అసోసియేషన్ తో చర్చల జరిపి ప్రభుత్వానికి, కూరగాయల మార్కెట్ కి న్యాయసమతమైన నిర్ణయం తీసుకోవాలని జేసీ నిశాత్ కుమార్ కు టీడీపి, సీపీఐ నేతలు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాలశ్రీరామ్,అనంతపురం జిల్లా సీపీఐ నాయకులు నారాయణస్వామి , మల్లికార్జున పాల్గొన్నారు.</p>
Latest News

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్
మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు!
కొత్త చరిత్ర లిఖించబోతున్న భారత పార్లమెంట్: ప్రధాని మోదీ
లావణ్య తర్వాత మృణాల్కి అల్లు అరవింద్ సలహా.. ‘
పాదయాత్రలో కేటీఆర్ వాస్తవాలు చెప్పాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
గోపీచంద్ ‘భరతవర్ష’ టైటిల్ గ్లింప్స్ విడుదల..
తెలంగాణలోని సర్కారు బడి విద్యార్థులకు గుడ్ న్యూస్!
రేవంత్ ప్రభుత్వ పనితీరుపై మాజీ మంత్రి పోచారం ఫైర్ !
‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..
తగ్గిన బంగారం, వెండి ధరలు