విధాత:భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 6,19,825 క్యూసెక్కులు.వరద ముంపు ప్రభావిత మండలాల అధికారుల అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ శాఖ.ముందస్తుగా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకోసం నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.బోట్లు,మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దు.వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదు కె.కన్నబాబు, కమిషనర్, విపత్తుల శాఖ.