విధాత:తెలంగాణా నివాసి, స్థితిపరుడైన కత్తిమహేష్ కు ఎలా రూ.17 లక్షలు ఇస్తారు హైదరాబాద్ జీబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ఖరీదైన భవనాల్లో నివాసం ఉంటూ తెలంగాణా చిరునామా కలిగిన కత్తిమహేష్ వైద్యానికి ఏరకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17 లక్షలు మంజూరుచేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన 24 నెలల సమయంలో, సహాయనిధి నియమ, నిబంధనలను ఉల్లంగించి అర్హులకు నిధులను ఇవ్వకుండా అస్మదీయులు, తమకు కావాల్సిన వారికి ఇస్తున్నారని విమర్శించారు. అనేక మంది పౌర మాజం కోసం పనిచేసిన వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రూ.40 లక్షల విలువైన కారులో తిరిగే సంపన్నుడైన కత్తిమహేష్కు విలువైన ప్రజాధనం ఖర్చుచేయడాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
కత్తిమహేష్ కు ఎలా రూ.17 లక్షలు ఇస్తారు
<p>విధాత:తెలంగాణా నివాసి, స్థితిపరుడైన కత్తిమహేష్ కు ఎలా రూ.17 లక్షలు ఇస్తారు హైదరాబాద్ జీబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ఖరీదైన భవనాల్లో నివాసం ఉంటూ తెలంగాణా చిరునామా కలిగిన కత్తిమహేష్ వైద్యానికి ఏరకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17 లక్షలు మంజూరుచేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన 24 నెలల సమయంలో, సహాయనిధి నియమ, నిబంధనలను ఉల్లంగించి అర్హులకు నిధులను ఇవ్వకుండా అస్మదీయులు, తమకు కావాల్సిన వారికి ఇస్తున్నారని విమర్శించారు. […]</p>
Latest News

ఐఏఎస్ల బదిలీల వెనుక… సచివాలయ ఉన్నతాధికారుల్లో ఆసక్తికర చర్చలు..
వచ్చేవారం కేంద్ర క్యాబినెట్ విస్తరణ! ధర్మేంద్ర, బండి సంజయ్, పురి ఇంటికేనా?
వెనెజులాలో లక్షల మందిని భూకంపం నుండి కాపాడిన గూగుల్.. ఎలా?
‘ఆపరేషన్ సిందూర్’లో అమరులు వీరే : కేంద్రం వెల్లడి
రేవంత్ రెడ్డి నా సవాల్ ను స్వీకరించాలి : కేటీఆర్
చీటింగ్ కేసులో గోల్డ్ మ్యాన్ సూర్య అరెస్ట్
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
చిన్నారిని కాలితో తన్నిన మహిళ..అంగన్వాడీ సెంటర్ లో అమానుషం
హోర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత…!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో కీలక మలుపులు!