ఆత్మ‌కూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రి లో సోనూసూద్ ఆక్సీజ‌న్ ప్లాంట్

విధాత‌:ఆత్మకూరు పట్టణం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సినీ నటుడు సోనూసూద్ ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన దివ్యాంగురాలు నాగలక్ష్మి,మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ఇతర శాఖల అధికారులు హాజ‌ర‌య్యారు.

  • Publish Date - July 23, 2021 / 06:44 AM IST

విధాత‌:ఆత్మకూరు పట్టణం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సినీ నటుడు సోనూసూద్ ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన దివ్యాంగురాలు నాగలక్ష్మి,మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ఇతర శాఖల అధికారులు హాజ‌ర‌య్యారు.