Site icon vidhaatha

ఫోన్ ట్యాపింగుల వ్యవహారంలో బిజీ బిజీ గా వున్న కేంద్రం

విధాత:అరెస్టులు అప్రజాస్వామికం ఫోన్ ట్యాపింగుల వ్యవహారంలో బిజీ బిజీ గా వున్న కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతున్నది.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై సుప్రీమ్ కోర్ట్ పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఏపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు డా.ఎన్.తులసి రెడ్డి అంన్నారు.

Exit mobile version