కరోనా విషాదం:వాలంటీర్లే ఆ నలుగురై.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం..ఎండపల్లి గ్రామంలో కరోనా సోకి వ్యక్తి మృతి.ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటివద్దే మృతదేహం.అంత్యక్రియలకు ఎవరూ ముందుకురాని వైనం. అన్నీ తామై అంత్యక్రియలు జరిపిన వాలంటీర్లు..సొంత ఖర్చులతో అంత్యక్రియలు పూర్తి.

  • Publish Date - May 4, 2021 / 08:33 AM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం..
ఎండపల్లి గ్రామంలో కరోనా సోకి వ్యక్తి మృతి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటివద్దే మృతదేహం.అంత్యక్రియలకు ఎవరూ ముందుకురాని వైనం.

అన్నీ తామై అంత్యక్రియలు జరిపిన వాలంటీర్లు..సొంత ఖర్చులతో అంత్యక్రియలు పూర్తి.

Latest News