విధాత:రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ మంత్రులు రాజశేఖర రెడ్డిని తీడుతున్నారని వారు పుట్టగతులు లేకుండా పోతారని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు.వైస్సార్ 72 వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్టీ కార్యాలయం లో వైస్సార్ విగ్రహానికి పూల మాల వేసి మీడియా తో మాట్లాడారు..రైతుల కోసం పని చేసిన నాయకుడు వైస్సార్ అని అన్నారు..రాజశేఖర్ రెడ్డి ని దూషిస్తే ఊరుకోమ్ అని హెచ్చరించారు..ఉమ్మడి రాష్టం లో అనేక ప్రాజెక్టులను మొదలు పెట్టి పూర్తి చేసిన ఘనత రాజశేఖరరెడ్డి ది అని అన్నా
వైస్ రాజశేఖర రెడ్డిని తీట్టేవారికి పుట్టగతులు ఉండవు.. మంత్రి బాలినేని
<p>విధాత:రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ మంత్రులు రాజశేఖర రెడ్డిని తీడుతున్నారని వారు పుట్టగతులు లేకుండా పోతారని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు.వైస్సార్ 72 వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్టీ కార్యాలయం లో వైస్సార్ విగ్రహానికి పూల మాల వేసి మీడియా తో మాట్లాడారు..రైతుల కోసం పని చేసిన నాయకుడు వైస్సార్ అని అన్నారు..రాజశేఖర్ రెడ్డి ని దూషిస్తే ఊరుకోమ్ అని హెచ్చరించారు..ఉమ్మడి రాష్టం లో అనేక ప్రాజెక్టులను మొదలు పెట్టి పూర్తి చేసిన […]</p>
Latest News

తెలంగాణలో డిఫరెంట్ వెదర్..ఐదు రోజులు వర్షాలు
పాఠశాలకు వెలుతున్న కారు బోల్తా..ఇద్దరు టీచర్ల దుర్మరణం
సికింద్రాబాద్ బచావో బీఆర్ఎస్ ర్యాలీ ఉద్రిక్తత !
5 రోజుల్లోనే 226 కోట్ల గ్రాస్…
హీరోలుగా మారుతున్న సంగీత దర్శకులు...
ముట్టుకుంటే మసే.. 'సుందరమైన' మృత్యు సరస్సు
గడ్డకట్టిన సరస్సులో ఫోటోల ప్రయత్నం.. ఇద్దరు మృతి
‘ఎన్టీఆర్ గురించి విచిత్ర కామెంట్స్’..
100 ఏళ్ల తర్వాత బుధాదిత్య రాజయోగం..! ఈ నాలుగు రాశుల వారు కొత్త ఇల్లును కొనడం ఖాయం..!!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి సోదరుల నుంచి ఊహించని ధన సహాయం..!