విధాత:రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ మంత్రులు రాజశేఖర రెడ్డిని తీడుతున్నారని వారు పుట్టగతులు లేకుండా పోతారని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు.వైస్సార్ 72 వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్టీ కార్యాలయం లో వైస్సార్ విగ్రహానికి పూల మాల వేసి మీడియా తో మాట్లాడారు..రైతుల కోసం పని చేసిన నాయకుడు వైస్సార్ అని అన్నారు..రాజశేఖర్ రెడ్డి ని దూషిస్తే ఊరుకోమ్ అని హెచ్చరించారు..ఉమ్మడి రాష్టం లో అనేక ప్రాజెక్టులను మొదలు పెట్టి పూర్తి చేసిన ఘనత రాజశేఖరరెడ్డి ది అని అన్నా
వైస్ రాజశేఖర రెడ్డిని తీట్టేవారికి పుట్టగతులు ఉండవు.. మంత్రి బాలినేని
<p>విధాత:రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ మంత్రులు రాజశేఖర రెడ్డిని తీడుతున్నారని వారు పుట్టగతులు లేకుండా పోతారని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు.వైస్సార్ 72 వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్టీ కార్యాలయం లో వైస్సార్ విగ్రహానికి పూల మాల వేసి మీడియా తో మాట్లాడారు..రైతుల కోసం పని చేసిన నాయకుడు వైస్సార్ అని అన్నారు..రాజశేఖర్ రెడ్డి ని దూషిస్తే ఊరుకోమ్ అని హెచ్చరించారు..ఉమ్మడి రాష్టం లో అనేక ప్రాజెక్టులను మొదలు పెట్టి పూర్తి చేసిన […]</p>
Latest News

కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్
బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా?: వైఎస్.షర్మిల ఫైర్
మీకు తెలుసా...గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
వామ్మో అనిపించేలా.. సుందర్ పిచాయ్ వేతనం!
తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ
కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య
గణపతి లొంగుబాటు నేడే?