విధాత:రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ మంత్రులు రాజశేఖర రెడ్డిని తీడుతున్నారని వారు పుట్టగతులు లేకుండా పోతారని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు.వైస్సార్ 72 వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్టీ కార్యాలయం లో వైస్సార్ విగ్రహానికి పూల మాల వేసి మీడియా తో మాట్లాడారు..రైతుల కోసం పని చేసిన నాయకుడు వైస్సార్ అని అన్నారు..రాజశేఖర్ రెడ్డి ని దూషిస్తే ఊరుకోమ్ అని హెచ్చరించారు..ఉమ్మడి రాష్టం లో అనేక ప్రాజెక్టులను మొదలు పెట్టి పూర్తి చేసిన ఘనత రాజశేఖరరెడ్డి ది అని అన్నా
వైస్ రాజశేఖర రెడ్డిని తీట్టేవారికి పుట్టగతులు ఉండవు.. మంత్రి బాలినేని
<p>విధాత:రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ మంత్రులు రాజశేఖర రెడ్డిని తీడుతున్నారని వారు పుట్టగతులు లేకుండా పోతారని మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు.వైస్సార్ 72 వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్టీ కార్యాలయం లో వైస్సార్ విగ్రహానికి పూల మాల వేసి మీడియా తో మాట్లాడారు..రైతుల కోసం పని చేసిన నాయకుడు వైస్సార్ అని అన్నారు..రాజశేఖర్ రెడ్డి ని దూషిస్తే ఊరుకోమ్ అని హెచ్చరించారు..ఉమ్మడి రాష్టం లో అనేక ప్రాజెక్టులను మొదలు పెట్టి పూర్తి చేసిన […]</p>
Latest News

కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..