చిత్తూరులో పెద్ద ఎత్తున దోపిడి
మాజీ ఎంపి ఆదికేశవులు నాయుడు తమ్ముడు పారిశ్రామిక వేత్త డీ కే బద్రి నారాయణ నివాసంలో చోరీ.సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం నగలను దోచుకెళ్లినట్లు సమాచారం.

మాజీ ఎంపి ఆదికేశవులు నాయుడు తమ్ముడు పారిశ్రామిక వేత్త డీ కే బద్రి నారాయణ నివాసంలో చోరీ.సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం నగలను దోచుకెళ్లినట్లు సమాచారం.