సంక్రాంతి పండుగ రోజు గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ. 277 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ అధికారులు సోమవారం పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను వెంటనే విడుదల చేశారు.

సోమవారం ప్ర‌జాభ‌వ‌న్ లో ఆర్థిక శాఖ అధికారుల ముఖ్య‌స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఆర్థిక‌శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ పంచాయితీ స‌ర్పంచ్ ల‌కు, వార్డు మెంబ‌ర్ల‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Greenland Annexation Bill : గ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్‌ ఎందుకు కన్నేశారు..?
Love Insurance : బాయ్‌ఫ్రెండ్‌ కోసం లవ్‌ ఇన్సూరెన్స్‌.. జాక్‌పాట్‌ కొట్టిన మహిళ