కేపీ హెచ్ఐబీ: కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఏఎస్బీఎల్ ల్యాండ్ మార్క్ పేరిట బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ నిర్వ హించారు.
ఈ కార్యక్రమానికి కంపెనీ ప్రతిని ధులు హాజరయ్యారు. నగర కుటుంబాల విభిన్న అవసరాలను తీర్చడానికి ఏఎస్బీఎల్ రూపొందించినట్లు కంపెనీ వ్యవస్థాపకులు, సీఈవో అజితేష్ కొరుపోలు తెలిపారు.