విధాత : అయోధ్య బాల రాముడి గర్భగుడిలో బంగారు రామాయణాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రత్యేక బంగారు రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్, సతీమణి సరస్వతిలు రామాలయ ట్రస్ట్కు అందించారు. శ్రీరామ నవరాత్రులలో మొదటి రోజున ఈ బంగారు రామాయణ ప్రతిష్ఠాపన జరిగింది. గర్భగుడిలోని రామ్లల్లా విగ్రహానికి 15 అడుగుల దూరంలో ఒక రాతి పీఠంపై ఈ రామాయణాన్ని ప్రతిష్ఠించారు.
Ayodhya | అయోధ్యలో బంగారు రామాయణం
విధాత : అయోధ్య బాల రాముడి గర్భగుడిలో బంగారు రామాయణాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రత్యేక బంగారు రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్, సతీమణి సరస్వతిలు రామాలయ ట్రస్ట్కు అందించారు. శ్రీరామ నవరాత్రులలో మొదటి రోజున ఈ బంగారు రామాయణ ప్రతిష్ఠాపన జరిగింది. గర్భగుడిలోని రామ్లల్లా విగ్రహానికి 15 అడుగుల దూరంలో ఒక రాతి పీఠంపై ఈ రామాయణాన్ని ప్రతిష్ఠించారు.

Latest News
మావోయిస్టు చీఫ్ దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్ట ఆపరేషన్?
92 అడుగుల పొడవున్న భారీ డైనోసార్.. చైనాలో వెలుగు చూసిన టోంగ్నాన్లాంగ్ అవశేషాలు
విమాన వాహక నౌకలు, స్టెల్త్ యుద్ధవిమానాలు – ఇరాన్పై దాడి దిశగా అమెరికా?
ఈపీఎఫ్పై వడ్డీ 8.25% కొనసాగిస్తారా? మార్చి 2న కీలక సమావేశంలో నిర్ణయం
నాగ్ ఎప్పుడు చాలా కూల్గా కనిపిస్తాడు కదా..
పోహా తింటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.. ఇక జీవితంలో దాని జోలికి పోరు
హైవే ఎగ్జిట్ సైన్బోర్డ్పై టేకాఫ్ అయిన థార్ కారు.. షాకింగ్ వీడియో
“మిరాకిల్” సినిమా " షూటింగ్ లో హెబ్బా పటేల్
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్