విధాత : అయోధ్య బాల రాముడి గర్భగుడిలో బంగారు రామాయణాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రత్యేక బంగారు రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్, సతీమణి సరస్వతిలు రామాలయ ట్రస్ట్కు అందించారు. శ్రీరామ నవరాత్రులలో మొదటి రోజున ఈ బంగారు రామాయణ ప్రతిష్ఠాపన జరిగింది. గర్భగుడిలోని రామ్లల్లా విగ్రహానికి 15 అడుగుల దూరంలో ఒక రాతి పీఠంపై ఈ రామాయణాన్ని ప్రతిష్ఠించారు.
Ayodhya | అయోధ్యలో బంగారు రామాయణం
విధాత : అయోధ్య బాల రాముడి గర్భగుడిలో బంగారు రామాయణాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రత్యేక బంగారు రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్, సతీమణి సరస్వతిలు రామాలయ ట్రస్ట్కు అందించారు. శ్రీరామ నవరాత్రులలో మొదటి రోజున ఈ బంగారు రామాయణ ప్రతిష్ఠాపన జరిగింది. గర్భగుడిలోని రామ్లల్లా విగ్రహానికి 15 అడుగుల దూరంలో ఒక రాతి పీఠంపై ఈ రామాయణాన్ని ప్రతిష్ఠించారు.

Latest News
నాల్గవ సారి తండ్రి కాబోతున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్
బిల్లులు చెల్తిస్తేనే..ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తు సరఫరా !
నాగచైతన్యకు వరుస అవార్డులు..
లైవ్ లో పులుల వేట..అభయారణ్యంలో మనుషుల అతి!
మళ్లీ పడిపోయిన బంగారం, వెండి ధరలు
భర్త చేసిన తప్పుకు.. అంగన్వాడీ టీచర్ను చెట్టుకు కట్టేశారు
అకిరా పుట్టినరోజు.. మార్క్ శంకర్ పునర్జన్మ: పవన్ భార్య లెజినోవా ఎమోషనల్
తల్లి మందలించిందని.. ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య
సమాజం, మీడియా శ్రీదేవి పట్ల కనీస సానుభూతి చూపలేదు..
'టైప్'లో విఫలం.. అటెండర్లుగా మారిన ముగ్గురు క్లర్క్లు