విధాత: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం శ్వేత నాగు కనిపించింది. పాముల జాతిలో అరుదుగా తెల్లటి వర్ణంతో ఉండే ఈ నాగుపామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
తెలంగాణ సరిహద్దులో.. అరుదైన ‘శ్వేత నాగు’ దర్శనం
<p>విధాత: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం శ్వేత నాగు కనిపించింది. పాముల జాతిలో అరుదుగా తెల్లటి వర్ణంతో ఉండే ఈ నాగుపామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఓ ధాన్యం మిల్లు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ టీం సాయంతో దాన్ని బంధించి తిరిగి అడవిలో వదిలేశారు.</p>
Latest News
బెంగళూరుదే WPL-2026 కప్ – ఢిల్లీ ఆశలు మరోసారి గల్లంతు!
యువతిపై అత్యాచారం.. 17 మందికి డీఎన్ఏ టెస్ట్ చేయగా బయటపడ్డ షాకింగ్ నిజం
ప్రజల ముక్కుపిండి.. కార్పొరేట్లకు దోచిపెడుతున్న బ్యాంకులు
మేడారం ట్రాఫిక్ జామ్పై పోస్ట్మార్టం.. వచ్చే జాతర నాటికి ప్రత్యామ్నాయ ప్రణాళిక
చుడిదార్తో వచ్చిందని.. ప్రధానోపాధ్యాయురాలిని గేటు వద్దే అడ్డుకున్న స్కూల్ మేనేజర్
90 ఏళ్ల వయసులోనూ.. లోకల్ ట్రైన్లో బ్రేస్లెట్స్ అమ్ముతున్న బామ్మ.. నెటిజన్లు ఫిదా
దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలేంటి?
ఓటీటీలోకి ‘ది రాజా సాబ్’ ఎంట్రీకి కౌంట్డౌన్ ...
ప్రకాశ్ రాజ్ – శ్రీహరి మధ్య బంధం ఏమిటి ..
కరెంటు కనెక్షన్ తీసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ