విధాత, హైదరాబాద్: టీజీ పాలిసెట్ -2025 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మాసబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ. దేవసేన ఫలితాలను విడుదల చేశారు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 13వ తేదీన నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్షలో 84.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ విభాగంలో 81.88 శాతం, ఎంబైపీసీలో 84.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 1,06,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,858 మంది హాజరయ్యారు. వీరిలో 83,364 మంది ఉత్తీర్ణత సాధించారు.
తెలంగాణ పాలిసెట్ 2025.. ఫలితాలు విడుదల
విధాత, హైదరాబాద్: టీజీ పాలిసెట్ -2025 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మాసబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ. దేవసేన ఫలితాలను విడుదల చేశారు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 13వ తేదీన నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్షలో 84.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ విభాగంలో 81.88 శాతం, ఎంబైపీసీలో 84.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 1,06,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,858 మంది హాజరయ్యారు. వీరిలో […]

Latest News
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు
సీఎంగా తొలి రోజే ప్రజలకు గుడ్ న్యూస్..
12న అస్సాం సీఎంగా హిమంత్ బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం
విజయ్ తొలి ప్రసంగం..నేనే పవర్ సెంటర్
ఈ ఏడాది యధావిధిగా ఇంటర్ అడ్మిషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
వైవాహిక బంధంలోకి జబర్దస్త్ ప్రవీణ్..
తమిళనాడు సీఎంగా చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ప్రమాణం
నిలకడగా బంగారం, వెండి ధరలు
విజయ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం..హాజరైన త్రిష
విజయ్-త్రిష పెళ్లి జరిగితే మెహందీలో డాన్స్ చేస్తా..