విధాత:చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు కత్తి మహేష్ మృతి. కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఆయన చికిత్స కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ 17 లక్షలు ప్రభుత్వం తరఫున అందజేసిన విషయం కూడా విధితమే.
కత్తి మహేష్ ..మృతి
<p>విధాత:చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు కత్తి మహేష్ మృతి. కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఆయన చికిత్స కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ 17 లక్షలు ప్రభుత్వం తరఫున అందజేసిన విషయం కూడా విధితమే.</p>
Latest News

కవిత టీఆర్ఎస్ జోరు.. మే 20 నుండి జెండా పండుగ
బండి భగీరథ్పై కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
నేడు, రేపు హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
స్పెషల్ డే..సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ
దేశ ప్రజలకు మోదీ సూచనల్లో మతలబు ఏమిటీ ?
విజయ్ సీఎం అయ్యాక త్రిషకు 12 కోట్ల బంపర్ ఆఫర్?..
పీఎం కిసాన్ 23వ విడత నిధులు అప్పుడే..?
మోదీ ప్రకటన ఎఫెక్ట్.. తగ్గిన బంగారం
Peddi | అమెరికాలో ‘పెద్ది’ హవా..
జపాన్లో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందో తెలిస్తే షాకే..