కదిరి లో 10మంది కోవిడ్ పేషంట్ల పరిస్థితి విషమం

విధాత‌(క‌దిరి): అనంత‌పురం జిల్లా, క‌దిరి ఆస్ప‌త్రిలో 10మంది క‌రోనా బాధితుల ప‌రిస్థితి విష‌మంగా త‌యారైంది. దీంతో ఆస్ప‌త్రి సిబ్బంది క‌రోనా బాధితుల‌ను ఐసియు సౌకర్యం ఉన్న ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. ప‌ది మందిలో నరసింహులు, ఆదిలక్ష్మమ్మ అనే ఇద్ద‌రు మృతి చెందారు.

  • Publish Date - May 5, 2021 / 10:22 AM IST

విధాత‌(క‌దిరి): అనంత‌పురం జిల్లా, క‌దిరి ఆస్ప‌త్రిలో 10మంది క‌రోనా బాధితుల ప‌రిస్థితి విష‌మంగా త‌యారైంది. దీంతో ఆస్ప‌త్రి సిబ్బంది క‌రోనా బాధితుల‌ను ఐసియు సౌకర్యం ఉన్న ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. ప‌ది మందిలో నరసింహులు, ఆదిలక్ష్మమ్మ అనే ఇద్ద‌రు మృతి చెందారు.

Latest News