Site icon vidhaatha

ఒలింపిక్స్ లో సెమీస్ కి చేరిన మహిళా హాకీ జట్టు

విధాత:ఒలింపిక్స్ లో సెమీస్ కి చేరిన మహిళా హాకీ జట్టు.నాలుగు దశాబ్దాల తర్వాత సెమీ ఫైనల్స్ లో భారత మహిళల హాకీ జట్టు ఒకే ఒక గోల్ కొట్టిన గురుజిత్ కౌర్.పెనాల్టీ కార్నర్ నీ గోల్ గా మలచిన కౌర్.

Exit mobile version