Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

పెట్రోల్ పోయించుకునేంత టైమ్‌లోనే 400 కి.మీల ఛార్జింగ్.. బివైడీ సంచలనం

పెట్రోల్ నింపేంత టైమ్‌లోనే ఎలక్ట్రిక్ వాహనం ఛార్జ్ అవుతుందా? BYD సూపర్ e-ప్లాట్‌ఫామ్‌తో ఇది నిజమవుతోంది. కేవలం 5 నిమిషాల్లో 400 కి.మీ రేంజ్, 1000V హై వోల్టేజ్ టెక్నాలజీ, మెగావాట్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో EV రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన BYD, Han L మరియు Tang L మోడళ్లతో భవిష్యత్తు విద్యుత్​ వాహనాలకు కొత్త దిశ చూపుతోంది.

BYD electric vehicle internal layout with battery, motor, and thermal management system visualization

పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన ఫిలిప్పీన్స్!

Energy Emergency | పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్న తరుణంలో ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన నిల్వలు తగ్గిపోతుండటం, ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ(National Energy Emergency) ని ప్రకటించింది.

మందుబాబులకు బిగ్ షాక్.. యుద్ధం ఎఫెక్ట్‌తో భారీగా పెరగనున్న బీర్ల ధరలు!

Beer Price | ఈ సమ్మర్‌లో చల్లగా బీర్ తాగి చిల్ అవ్వాలని అనుకుంటున్న మందుబాబులకు షాకింగ్ న్యూస్. ఈ వేసవిలో బీర్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. బీర్ల ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వకుంటే సరఫరా నిలిచిపోతుందని బ్రూవర్స్ అసోసియేషన్ తెలిపింది.

సెల్ఫీ మిర్రర్‌తో భారత్‌లో తొలి ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో రియల్‌మీ సర్‌ప్రైజ్!

Realme 16 5G | సెల్ఫీ మిర్రర్ ఫీచర్‌తో Realme 16 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లో లాంచ్ చేయబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీని కూడా జోడించడంతో దీనిపై యూత్‌లో ఆసక్తి పెరిగిపోతుంది.

ఈడీ దర్యాప్తు పేరిట ఒత్తిడి.. అందుకే ధన్‌ఖడ్‌ రాజీనామా : సంజయ్‌ రౌత్‌

ధన్‌ఖడ్‌, ఆయన భార్య జైపూర్‌లోని తమ నివాసాన్ని విక్రయించారని, దాని ద్వారా వచ్చిన కొంత మొత్తాన్ని విదేశాలకు తరలించారని వదంతులు వ్యాపించాయి. వారి కార్యకలాపాలను ఈడీ నిశితంగా ట్రాక్‌ చేసింది. ఉపరాష్ట్రపతిపై అభియోగాలు మోపుతూ ఒక ఫైల్‌ను ఈడీ సిద్ధం చేసిందని కూడా వార్తలు వచ్చాయి.

ఇండియాలో లాక్‌డౌన్‌.. గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌

లాక్‌డౌన్‌. ఈ పదం గుర్తుకొస్తే.. ఆనాటి కష్టాలు ఒక్కసారిగా మనసును నింపేస్తాయి. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో సరిగ్గా ఆరేళ్ల క్రితం... 2020 మార్చి 24న ప్రధానమంత్రి మోదీ దేశంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు లాక్‌డౌన్‌ అనే పదం మళ్లీ గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌లో నిలిచింది.

LOCK DOWN FILE PHOTO

టాలీవుడ్‌లో త్వ‌ర‌లోనే పెళ్లి బాజా?..

Tollywood | టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సందడి కొనసాగుతున్న వేళ, మరో క్రేజీ జంట గురించి వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు, సింగర్ కాలభైరవ , ‘బలగం’ ఫేమ్ నటి కావ్య కల్యాణ్‌రామ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

elephant herd swimming

తాబేళ్లు కావు.. ఏనుగుల గుంపు వైరల్ వీడియో!

అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది